విశాఖ రామకృష్ణ బీచ్ లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఆదివారం నాడు విశాఖ రామకృష్ణ బీచ్ లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరిగింది. రామకృష్ణ బీచ్ లో వ్యర్థ పదార్థాలు సుమారు కిలోమీటర్ వరకు ఎరివేసి అవి జి వి ఎం సి డస్ట్ బిన్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ నేషనల్ అధికారి ప్రతినిధి డి చక్రపాణి ప్రెసిడెంట్ మహతి మహేష్, విశాఖపట్నం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం గోవిందరావు, హ్యూమన్ రైస్ కౌన్సిల్ ఫర్ ఇండియా మెంబర్స్ కృష్ణ, మహేష్, రాజ్ పురోహిత్, ప్రదీప్ శర్మ పాల్గొన్నారు.