హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తిరుమల్ రావు గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శిరీషా గారి ఆధ్వర్యం లో డి వి ఫంక్షన్ హాల్ లో, మానవ హక్కుల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో సమస్త విధి విధానాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఢిల్లీ రాందాస్ గారూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నామది తరంగిణి .జిల్లా సంక్షేమ శాఖ కార్యదర్శి FB ఉషా రాణిగారు. జిల్లా సమన్వయకర్త విజయలక్ష్మి గారు. జిల్లా న్యాయశాఖ కార్యదర్శి సావిత్రి గారు, పద్మ గారు పాల్గన్నారు.