జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ మీడియా తో మాట్లాడుతూ...

కృష్ణా జిల్లా మచిలీపట్నం... ఘనంగా ప్రారంభించిన మానవ హక్కుల సంఘం కృష్ణా జిల్లా కార్యాలయం... స్ధానిక బస్టాండు సెంటర్ లో మానవ హక్కుల సంఘం కృష్ణా జిల్లా కార్యాలయాన్ని జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ లాంఛనంగా ప్రారంభించారు... జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ మీడియా తో మాట్లాడుతూ... సమస్య మీది పరాష్కరం మాది అనే నినాదంతో ప్రతి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాక్షించారు... ప్రజల సమస్యలను ఓపిగ్గా విని పరిష్కార దిశగా వెళ్ళాలని కోరారు... జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు మాట్లాడుతూ... మానవ హక్కుల సంఘం కృష్ణా జిల్లా కుటుంబ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అడిగిన ప్రతి ఒక్కరి సమస్యను అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని తెలిపారు... మానవ హక్కుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు కె వి వి సత్యనారాయణ మాట్లాడుతూ... కృష్ణా జిల్లా ప్రజలకు ఏ విధమైన సమస్యనైన తమ దృష్టికి తెచ్చిన యెడల మానవ హక్కుల సంఘం తరఫున ఆ సమస్యను పరాష్కరించేదుకు తొడ్పతమని తెలిపారు... ఈ కార్యక్రమంలో స్టేట్ ఉమెన్ పోర్టు ప్రెసిడెంట్ కొండ జయలక్ష్మి,స్టేట్ లీగల్ సెక్రటరీ రాజ్యలక్ష్మి,కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ మౌలాలి,కృష్ణా జిల్లా ఉపధ్యక్షులు శేషం నగేష్ బాబు,కృష్ణా జిల్లా స్పోక్ మెన్ కాగిత శంకర సాంబ శివరావు,కృష్ణా జిల్లా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ నారగాని వాణి,కృష్ణా జిల్లా ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ తిలకచూరి రాజ్యలక్ష్మి, కృష్ణా జిల్లా ఉమెన్ పోర్ట్ వెల్ఫేర్ సెక్రటరీ కుంభ ఆదిలక్ష్మి, కృష్ణా జిల్లా ఉమెన్ పోర్ట్ కో - ఆర్డినేటర్ మేతుమిల్లి వెంకట దేవకీ,కృష్ణా జిల్లా మీడియా ఇంచార్జి కొండేటి సుబ్రహ్మణ్యేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.