హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా(HRCI) జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బేతి తిరుమల్ రావు, తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ T. V పుల్లంరాజు సూచనల మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన సంవత్సర సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్లో సుమారు 70 మంది కి పైగా అన్నదానం చేయడం జరిగినది.HRCI సంస్థలో భద్రాద్రి డిస్టిక్ (వెల్ఫేర్ సెక్రెటరీ) గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పులిమామిడి. ఆంజనేయులు, భద్రాద్రి డిస్ట్రిక్ట్ (వైస్ ప్రెసిడెంట్) బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మాసుల. అనుష, వీరి ఇరువురి సహకారంతో పేదలకు అన్నదానం చేయడం జరిగినది. HRCI సంస్థ ప్రజల సమస్యలకు ఎప్పుడూ ముందుంటుందని తెలియజేయడం జరిగినది.HRCI సంస్థ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కర్రీ. తాతారావు, తెలంగాణ స్టేట్ మెంబర్ కర్రీ. అపర్ణ, భద్రాద్రి డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరికె. మంగమ్మ, భద్రాద్రి డిస్టిక్ వెల్ఫేర్ సెక్రెటరీ బట్టు. రమ తదితరులు పాల్గొన్నార