గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేదవారికి ఆహార ప్యాకేట్స్ పంపిణీ

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేల మేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్టేట్ ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కొండా జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేదవారికి ఆహార ప్యాకేట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ ఉమెన్స్ ప్రెసిడెంట్ కొండా జయ లక్ష్మణ్ గారు, ఎన్టీఆర్ జిల్లా ఉమెన్ ఫోర్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆయేషా గారు పాల్గొన్నారు