హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కుటుంబ సభ్యులకు నా నమస్కారములు, ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో నూతన కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో జరగబోయే విధివిధానాల గురించి చర్చించుకోవడం జరిగింది. నూతనంగా మన సంస్థలోకి 15 మంది సభ్యులను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు, నేషనల్ జనరల్ సెక్రెటరీ నందం నరసింహారావు గారు, ఏపీ ఉమెన్ పోర్టు వైస్ ప్రెసిడెంట్ తంగేళ్ల పద్మావతి గారు, ఏపీ వెల్ఫేస్ సెక్రెటరీ తిరమాని మృత్యుంజయ గారు, ఏపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున గారు, ఈస్ట్ గోదావరి జిల్లా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కొల్లేపల్లి సుభాషిని గారు మరియు కొత్తగా జాయిన్ అయినా జిల్లా సభ్యులు వానపల్లి వెంకటేష్ గారు, వై గణేష్ గారు, వెంకటలక్ష్మీ గారు, వంశి గారు, భారతి గారు, సాయి గారు, ఇతరజిల్లా సభ్యులు పాల్గొన్నారు. రాచబత్తుని నాగార్జున ఏపీ స్పోక్స్ పర్సన్