10 మానవ హక్కుల సంఘం కార్యవర్గ సమావేశం మచిలీపట్నం, మేజర్ న్యూస్ : గురువారం మానవ హక్కుల సంఘం కార్య వర్గ సమావేశం మచిలీపట్నంలో నిర్వహించారు

10 మానవ హక్కుల సంఘం కార్యవర్గ సమావేశం మచిలీపట్నం, మేజర్ న్యూస్ : గురువారం మానవ హక్కుల సంఘం కార్య వర్గ సమావేశం మచిలీపట్నంలో నిర్వహించారు. ప్రజలకు ఏ విధంగా మన సంఘం తరపున సహాయ సహకారాలు అందించాలనే పలు అంశాలపై రాష్ట్ర సభ్యులతో చర్చించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్స వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మచిలీపట్నం ప్రథమ పౌరురాలు నగర మేయర్ చిటికిన వెంకటే శ్వరమ్మ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న మహిళకు శాలువాతో సత్క రించి మొక్కలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ కార్యదర్శి, నం దం నరసింహారావు, ఉమెన్ అధ్యక్షురాలు, కొండ జయలక్ష్మి, సౌత్ ఇం డియా వైస్ ప్రెసిడెంట్, లింగాల శివ, కోనసీమ జిల్లా అధ్యక్షులు, శివ కుమార్, వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు ఝాన్సీ, ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు సుభాషిని, కృష్ణ జిల్లా అధ్యక్షులు, కెవివి సత్యనారాయణ, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు, పెద్దిబోయిన నాగరాజు, కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ మౌలాలి,కృష్ణా జిల్లా ఉపధ్యక్షులు శేషం నగేష్ బాబు,కృష్ణా జిల్లా స్పోక్ మెన్ కాగిత శంకర సాంబ శివరావు, కృష్ణా జిల్లా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ నారగాని వాణి, కృష్ణా జిల్లా ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ తిలకచూరి రాజ్యలక్ష్మి, కృష్ణా జిల్లా ఉమెన్ పోర్ట్ వెల్ఫేర్ సెక్రటరీ కుంభ ఆదిలక్ష్మి, కృష్ణా జిల్లా ఉమెన్ పోర్ట్ కో - ఆర్డినేటర్ మేతుమిల్లి వెంకట దేవకీ, కృష్ణా జిల్లా మీడియా ఇంచార్జి కొండేటి సుబ్రహ్మణ్యేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.