పేద కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ప్రతినిధులు HOPE

పేద కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ప్రతినిధులు HOPE భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 15 (అమరావతి న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాజారావుపేట గ్రామంలో ఒక పేద కుటుంబానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, నిత్యవసర సామాన్లు అందజేసిన హెచ్ఐర్సీఐ సభ్యులు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మైసలత డిస్ట్రిక్ ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ ధర్మరాజుల సుమలత.