కలెక్టర్ ను కలిసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా. పాల్వంచ:మార్చి 25 (తెలంగాణ వాణి ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాసభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను హెచ్ ఆర్. సి. సంస్థ ద్వారా తెలియపరచిన ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కర్రీ తాతారావు తెలంగాణ స్టేట్ మెంబర్ కర్రీ అపర్ణ డిస్ట్రిక్ వైస్ ప్రెసిడెంట్ మాసుల అనూష బైపెల్లి సుభద్ర, భద్రాద్రి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ సెక్రెటరీ ఆంజనేయులు పాల్గొన్నారు.