ఉ ఈ నెల 25న సింహాచలంలో హెచ్.ఆర్.సి. ఐ జాతీయ సమావేశం : నందం నరసింహా రావు ఆదివారం 05 మే 2024 విజయవాద-ఉదయతార : ఈ నెల 25న విశాఖ జిల్లా సిం హాచలం ఎస్.ఎన్.ఆర్. కళ్యాణ మండపంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్.ఆర్.సి. ఐ) ద్వితీయ జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచి అన్ని శాఖల నాయకులు తప్పక హాజరు కావాలని ఆయన సూచించారు. కమిటీ జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ అధ్యక్షన జర్గ నున్నట్లు ఆయన తెలిపారు.